మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, కొత్తూరు గ్రామం లో తెరాస కార్యకర్త అయిన కొండేపాటి కృష్ణ ఇటీవలే మరణించడంతో, తెరాస పార్టీ సభ్యత్వ నమోదు చేసుకొని వున్నా సందర్భంగా టీఆర్ఎస్ తరుపున ప్రమాద బీమా 2లక్షల ఇన్సూరెన్స్ చెక్కును మంజూరు చేపించి, ఈరోజు అతని కుటుంబసభ్యులకు వారి నివాసంలో అందజేసినా అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చిన్నంశేట్టి వరలక్ష్మి, మండల అధ్యక్షులు బండి పుల్లారావు, నిమ్మల పుల్లారావు, చంద లక్ష్మినారసయ్య, మోహన్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: