మన్యం డెస్క్. పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అత్యవసర సమయాల్లో ఉన్నవారికి రక్తదానం కీలకమని భావించి బ్లడ్ బ్యాంకు ను ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న బూర్గంపాడు గ్రామానికి చెందిన జె మహేష్ , ఏడు రాళ్ల పల్లి గ్రామానికి చెందిన గర్భవతి అయిన శిరీష కు అత్యవసరంగా రక్తం కావాల్సి ఉండడంతో మహేష్ స్పందించి రక్తదానం చేశారు
Post A Comment: