గుండాల జనవరి 21 (మన్యం మనుగడ) మండలం పరిధిలోని వేపల గడ్డ గ్రామంలో పగిడిద్దరాజు కోసం నిర్మిస్తున్న గుడిని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెం వంశీయుల ఆహ్వానం మేరకు నిర్మాణంలో ఉన్న గుడిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో బిక్షం , కాంతారావు, బసవయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: