మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి 05 ;- మండలంలోని మల్కారం క్లస్టర్ రైతు వేదిక వద్ద రైతు బంధు సంబురాలలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్ర పటానికి పాలాబిషేకం చేసిన రైతులు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ,ఎంపీపీ సొియ౦ ప్రసాద్ ,వైస్ ఎంపీపీ ధారా మల్లిఖార్జునరావు ,మాజీ ఆత్మ కమిటీ ఛైర్మన్ KV , ఎంపీటీసీ నాయుడు శ్రీనివాసరావు ,పార్టీ పెద్దలు బుద్దే కొటేశ్వరావు ,పసుమర్తి ముత్తెశ్వరరావు ,సర్పంచ్ తోట రాజు ,మండల SC సెల్ అధ్యక్షులు రావూరి వీరయ్య ,గ్రామ కమిటీ అధ్యక్షులు అన్నవరపు పుల్లారావు ,నల్లపు నాగేంద్ర ,బత్తుల సూరయ్య ,అంకత నరసింహారావు ,AEO అనుబాబు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: