మన్యం టివి న్యూస్ దమ్మపేట జనవరి 08 ;-
దమ్మపేట హై స్కూల్లో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,రెండోవ బహుమతి దమ్మపేట ఉప సర్పంచ్ ధార యుగంధర్ మూడోవ బహుమతి ఎంపీపీ ధార మల్లికార్జున్ రావు స్పాన్సర్ చేయగా అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు చేతుల మీదగా బహుమతులు గెలుపొందిన వారికి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పోటీల్లో పాల్గొన్న చిన్నారులను అభినందించారు.ఈ కార్యక్రమంలో పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్ ,జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ,ఎంపీపీ సోయం ప్రసాద్ ,LSCS ఛైర్మన్ రావు జోగేశ్వరావు ,వైస్ ఎంపీపీ ధారా మల్లిఖార్జునరావు ,రైతు బంధు జిల్లా సమితి సభ్యులు ధారా యుగుందర్ ,మాజీ ఆత్మ కమిటీ ఛైర్మన్ KV ,మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరావు ,మండల ప్రధానకార్యదర్శి దొడ్డా రమేష్,సర్పంచ్ ఊయ్యాల చిన వెంకటేశ్వరరావు ,పార్టీ పెద్దలు అంకత ఉమ మహేశ్వరావు ,యూత్ అధ్యక్షులు చామర్తి గోపిశాస్త్రి ,మండల ఉప అధ్యక్షులు గాజుబోయిన యేసు బాబు,మండల SC సెల్ అధ్యక్షులు రావూరి వీరయ్య ,ఎంపీటీసీ నాయుడు శ్రీనివాసరావు ,బుద్దే కొటేశ్వరావు ,నల్లపు నాగేంద్ర,మండల SC సెల్ కార్యదర్శి వాడపల్లి రవి బాబు,వెటర్నరీ డాక్టర్ మన్యం రమేష్ గారు,వ్యవసాయ శాఖ అధికారులు,పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.
Post A Comment: