ములకలపల్లి:జనవరి01:మన్యం మనుగడ:(న్యూస్):
సీతాయిగూడెం గ్రామ పంచాయితీ లోని ఐ.ఈ.ఎమ్.చర్చి లో నూతన సంవత్సర సందర్భంగా ప్రసాద్, కృపా దంపతుల ఆధ్వర్యంలో సర్పంచుల సమక్షంలో చర్చి కి వచ్చిన ప్రతి ఒక్కరికీ బట్టలు పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో సీతాయిగూడెం సర్పంచ్ మాట్లాడుతూ నూతన సంవత్సర లో ప్రతి కుంటుంబం ఆయురాగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ ప్రభు యొక్క దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూన్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలు గా కమలాపురం సర్పంచ్ గొల్ల పెంటయ్య,మైనార్టీ అధ్యక్షుడు సర్దార్, సున్నం.సమూయేలు,పాస్టర్ కుంజ భద్రం,పాండ్ర వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: