CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మిర్చిపంట పై రైతులకు శిక్షణ.జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి.

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట, భూపతిరావు పేట గ్రామాలలో జాతీయ సుగంధద్రవ్యాల అభివృద్ధి సంస్థ స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో మిర్చి పంటలో నాణ్యతా ప్రమాణాల పెంపు పై నిర్వహిస్తున్న రైతు శిక్షణ ,మిర్చి పంట క్షేత్ర సందర్శన కార్యక్రమాన్ని స్ధానిక రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి కోరారు. ఈ రైతు శిక్షణా కార్యక్రమంలో మిర్చి పంటపై నాణ్యతా ప్రమాణాల పెంపు పై శిక్షణ ఇచ్చేందుకు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నారాయణమ్మ, స్పైసెస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ లింగప్ప, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొంటున్నట్లు సాంబశివరెడ్డి వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో పాల్గొనే రైతులందరికీ మాస్కులు సానిటైజర్ అందజేస్తామన్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహిస్తున్న ఈ రైతు శిక్షణ క్షేత్ర సందర్శనను మిర్చి రైతులు సద్వినియోగం చేసుకొని మిర్చి సాగులో తమ సందేహాలను సమస్యలను నివృత్తి చేసుకోవాలనీ ఆయన కోరారు.

Share it:

TS

Post A Comment: