గుండాల జనవరి 28 (మన్యం మనుగడ) గుండాల మండలం కాచన పల్లి (కొమరారం) నూతన ఎస్ఐగా రమణ రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ప్రజలు లఅండ్ ఆర్డర్ విషయంలో పోలీస్ శాఖ వారికి సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తి ఎవరైనా సంచరిస్తే పోలీస్ శాఖకు తెలియజేయాలని కోరారు
Post A Comment: