మన్యం మనుగడ దుమ్మగూడెం::
ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఆఖరి రోజు పర్ణశాల రామయ్య శ్రీ కృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీకృష్ణుని అవతారంలో రాముని భార్గవచార్యులు , కిరణ్ కుమార్ చార్యులు,నరసింహాచార్యులు ,స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులు లకు దర్శనమిచ్చారు ముక్కోటి చివరి రోజు కాగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు . భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను మండల అధికారులు పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్చార్జి ప్రసాద్ ,సూపర్డెంట్ భవాని రామకృష్ణ ,సిబ్బంది శివ,రాము తదితరులు పాల్గొన్నారు
Post A Comment: