CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పద్మశ్రీ రామయ్య ని ఘనంగా సన్మానించిన బీజేపీ నాయకులు.

Share it:

 

మన్యం టీవి న్యూస్,మణుగూరు:
మణుగూరు మండలంలోని బావికూనవరం
గ్రామంలోని "పద్మశ్రీ" అవార్డు గ్రహిత ఆదివాసి ముద్దు బిడ్డ గిరిజన
కళాకారుడు. రామచంద్రయ్య ని శనివారం బీజేపీ నాయకులు ఘనంగా సన్మానిం
చారు. బిజెపి మణుగూరు మండల అధ్యక్షులు కుంజా రామ-
కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి,మాజీ ఎమ్మెల్యే
కుంజా సత్యవతి పద్మశ్రీ
సకిని రామచంద్రయ్య ని ఘనంగా సన్మానించింనారు.
అదే విధంగా వారు మాట్లాడుతూ ఎక్కడో మారుమాల
కుగ్రామంలో ఉండే ఆదివాసి కళాకారులను,
వారి కళలను
గుర్తించి "పద్మశ్రీ"తో సత్కరించటం వంటివీ ప్రస్తుత
ప్రధాని నరేంద్ర మోడి గారి నాయకత్వం వల్లన సాధ్యమైనది.
అని కొనియాడారు. అలాగే ఏజెన్సి ప్రాంతాలతో కొమ్ము డాన్స్,
ఇతర ఆదివాసి కళలు చాలానే ఉన్నాయని వాటిని కూడా
నావంతుగా ప్రధాని నరేంద్ర మోడి దృష్టికి తీసుకు
వెళతానని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కారు దర్శి
భూక్య సీతారాం నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు బి గుంట
క్రాంతి కుమార్, ఓ బీ సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి
కొసగాని శ్రీనివాసగౌడ్, బూర్గంపహడ్ మండల ప్రధాన
కార్యదర్శి బీరకా సాయత్రేను మండల నాయకులు సాయం
అఖిల్, సోడ్ నర్సింహారావు తదితరులు పాల్గోన్నారు.
Share it:

TS

Post A Comment: