చింతిర్యాల కాలని గ్రామంలో బిల్లులు కట్టలెదనే నెపంతో కనీస సమాచారం ఇవ్వకుండా దాదాపు రెండు రోజుల నుంచి 60 ఇళ్ళకు విద్యుత్ సరపరా నిలిపెవెసిన అధికారులు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోని అధికారులు అదే ఎవరైనా డబ్బులిస్తాం స్తంభాలు మార్చండి అంటే వెంటనే వచ్చి ఒక్కరోజులోనే మారుస్తారు అంటే దళితులంటే చులకనగా చూస్తున్నా కరెంట్ అధికారులు ఇందులో భాగంగా బిల్లులు సక్రమంగా చెల్లించిన వారి సరపరా నిలిపివేయడము పైన గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Post A Comment: