మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి 06 ;- దమ్మపేట మండల కేంద్రంలోని హై స్కూల్ లో జరిగిన రైతు బంధు సంబురాలలొ పాల్గొన్న జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ,రైతు బంధు సమితి జిల్లా కమిటీ సభ్యులు ధారా యుగుందర్ ,వైస్ ఎంపీపీ ధారా మల్లిఖార్జునరావు ,తెరాస మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరావు ,AO చంద్రశేఖర రెడ్డి ,వెటర్నరీ డాక్టర్ మన్యం రమేష్,స్కూల్ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: