CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన జడ్పీటీసీ పైడి..

Share it:

 


  మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి 03 :- దమ్మపేట మండలం పట్వారీగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ నందు 18 సంవత్సరాల లోపు గల యువతి యువకులకు కరోనా వ్యాక్సినేషన్ ను దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు గల ప్రతి ఒక్క యువతీ యువకులు కరోనా నిబంధనలను పాటిస్తూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎఎంసి వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు , నాయకులు రాయల నాగేశ్వరరావు , డాక్టర్లు ప్రత్యూష , మౌనిక , స్టాప్ నర్స్ లక్ష్మి మరియు సర్పంచ్ మొగిలి అంజలి , బాలరాజు గూడెం సర్పంచ్ కురసం శ్రీను , ఉప సర్పంచ్ రెడ్డి మల్ల నాగయ్య, ఎంపీటీసీ కూరం కమల మరియు మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: