మన్యం మనుగడ ములుగు.
టీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నూతన మొట్టమొదటి అధ్యక్షుడుగా నియమితులైన ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ శ్రీకుసుమ జగదీష్ రాష్ట్ర గిరిజన,స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందించి కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో ములుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపు లక్ష్యంగా కార్యకర్తలను ప్రజాప్రతినిధులను,నాయకులను సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి కోరుకున్నారు.
జడ్పీ చైర్మన్,ములుగు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ ను మంత్రి సత్యవతి రాథోడ్ శాలువాతో సత్కరించి, అభినందించారు.
Post A Comment: