మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన,సింగరేణి ఎస్ ఓ టూ జీఎం లలిత్ కుమార్.ఈ కార్యక్రమంలో డీజీఎం వర్క్ షాప్ నర్సిరెడ్డి,ఏజీఎం సివిల్ వెంకటేశ్వర్లు,ఈఈ సివిల్ డి. వి.ఎస్.ఎన్ ప్రవీణ్,జె ఈ సివిల్, సిద్ది రాములు తదితరులు పాల్గొన్నా రు.
Post A Comment: