CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గుండాల మండలంలో గంజాయి కలకలం -:మిరప చేనులో సాగుచేసిన రైతు -:5 కేజీల వరకు దొరికినట్టు మిగతా మొక్కలను ధ్వంసం చేసారు

Share it:

 




 గుండాల /ఆళ్ల పల్లి జనవరి 10 (మన్యం మనుగడు గుండాల మండలం లో గంజాయి కలకలం రేపింది మండలం పరిధిలోని జగ్గు తండ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన  మిరప చేనులో గంజాయి సాగు చేయగా సమాచారం తెలుసుకున్న ఆళ్లపల్లి పోలీసులు 5 కేజీల  ఎండబెట్టిన  గంజాయిని స్వాధీనపరచుకొని మిగతా మొక్కలను ధ్వంసం  మిగతా మొక్కలను ధ్వంసం చేశారు. నిందితుడిపై   ఆళ్ల పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో గుండాల తాసిల్దార్ రంగు రమేష్ , టేకులపల్లి సీఐ భానోత్ రాజు,  ఎక్సైజ్ సీఐ రాజశేఖర్, ఆళ్ల పల్లి ఎస్ఐ సంతోష్ పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: