గుండాల /ఆళ్ల పల్లి జనవరి 10 (మన్యం మనుగడు గుండాల మండలం లో గంజాయి కలకలం రేపింది మండలం పరిధిలోని జగ్గు తండ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన మిరప చేనులో గంజాయి సాగు చేయగా సమాచారం తెలుసుకున్న ఆళ్లపల్లి పోలీసులు 5 కేజీల ఎండబెట్టిన గంజాయిని స్వాధీనపరచుకొని మిగతా మొక్కలను ధ్వంసం మిగతా మొక్కలను ధ్వంసం చేశారు. నిందితుడిపై ఆళ్ల పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో గుండాల తాసిల్దార్ రంగు రమేష్ , టేకులపల్లి సీఐ భానోత్ రాజు, ఎక్సైజ్ సీఐ రాజశేఖర్, ఆళ్ల పల్లి ఎస్ఐ సంతోష్ పాల్గొన్నారు
Post A Comment: