CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రూ.15 లక్షల ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ చెక్ అందజేసిన ఎస్బిఐ రీజనల్ ఆఫీసర్ కొలేటి మహేశ్వర్..

Share it:


మన్యం మనుగడ, మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్బిఐ బ్యాంక్ రీజనల్ బ్యాంక్ కార్యాలయంలో గురువారం రూ. 15 లక్షల ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కును పడిగ మంగతాయమ్మ అనే మహిళకు ఆ కార్యాలయం కొత్తగూడెం రీజినల్ మేనేజర్ కోలేటి మహేశ్వర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పడిగ శివ శంకరయ్య అనారోగ్యంతో మృతిచెందారు.ఆ ఉపాధ్యాయుడు ఎస్బిఐ మణుగూరు బ్రాంచ్ లో ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొని సంవత్సర ప్రీమియం రూ. లక్ష 50వేలు చెలించేవాడ ని తెలిపారు. ఈ క్రమంలో పడిగ శివ శంకరయ్య ఇటీవలే మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుడు భార్య పడిగ మంగతాయామ్మ కు రూ 15 లక్షల బీమా చెక్కును ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ మణుగూరు బ్రాంచ్ మేనేజర్ బి రాములు ఫీల్డ్ ఆఫీసర్ డి రమేష్ అకౌంటెంట్ నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: