మన్యం టీవీ కరకగూడెం: కరకగూడెం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు 15 నుండి 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ని కరకగూడెం సర్పంచ్ ఊకే రామనాథం, ఎంపీటీసి ఎలిపెద్ది శైలజ ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 నుండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కోడి నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ హర్ష నాయక్ హెచ్ఐవి భద్రమ్మ ఏఎన్ఎం హెల్త్ అసిస్టెంట్ ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: