మన్యం టీవీకరకగూడెం : మండల పరిధిలోని తాటిగూడెం ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో 2 జిల్లా లు భద్రాద్రి , ములుగు జిల్లాల స్ధాయి వాలీబాల్ క్రీడలు నిర్వహిస్తున్నారు. తాటిగూడెం యూత్ సభ్యులు తెలిపారు. సంక్రాంతి పండుగ పర్వదినాలను పురస్కరించుకొని ఈ నెల 12,13,14 తేదిలలో వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఆసక్తి గల క్రీడాకారులు నేడు తమ టీమ్ పేర్లు నిర్వహణ కమిటీకి తెలియజేయాలన్నారు.ప్రధమ బహుమతులు.
1.ప్రథమ బహుమతి-15,016/షీల్డ్
2.ద్వితీయ బహుమతి-10,016/షీల్డ్
3.త్వతీయ బహుమతి-5,016/షీల్డ్
4.చతుర్ధీ బహుమతి-3,016/షీల్డ్.ఇవ్వబడుతుంది.
11-01-2022 సాయంత్రం 5 గం.లోపు ఫోన్ చేసి సంప్రదించిన టీం కి మాత్రమే టీం నమోదు చేయగలరు..
టీం లు 12 ఉదయం 9.30 ని.లకు రిపోర్ట్ చేయగలరు...
పూర్తి వివరాలు కొరకు ఫోన్ నెంబర్లు 83741 78463 , 81858 04963 , 63055 16094 , 90147 22175 సంప్రదించడి.ఎంట్రీ ఫీజు 300
ఏ కొత్త గ్రామ పంచాయతీ క్రీడాకారుడు ఆ పంచాయతీలోనే ఆడాలి .
క్రీడాకారులకు ఉచిత భోజనం వసతి కలదు.
క్రీడాకారులు, క్రీడాభిమానులు తప్పని సరిగా మాస్క్ లు ధరించి రాగలరు..
Post A Comment: