మన్యం వెబ్ డెస్క్:
సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ R.N.E 1589 IFTU రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గా
షేక్ యాకుబ్ షావలి ఇల్లందు A, వెంకన్న గోదావరిఖని ఎన్నిక య్యారు
30-12-2021న మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ లో జరిగిన రాష్ట్రస్థాయి జనరల్ బాడీ సమా వేశంలో గత కార్యవర్గం లో కొన్నిమార్పులు చేర్పులు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకు న్నారు.
అధ్యక్షులుగా యాకుబ్ షావలి ప్రధాన కార్యదర్శిగా A, వెంకన్న
ఉపాధ్యక్షులుగా D బ్రహ్మానందం సంజీవ్ అశోక్ కార్యదర్శులుగా తోకల రమేష్ MD జాఫర్D ప్రసాద్ కోశాధికారిగా తిరుపతి
ఆర్గనైజింగ్ కార్యదర్శు లుగాR, మధుసూదన్ రెడ్డి K మొగిలి తో పాటు11 డివిజన్లో నుండి మొత్తం 29 మంది కార్యవర్గాన్ని
ఎన్నుకున్నారు ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా T, శ్రీనివాస్ కొనసాగుతారు
Post A Comment: