CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎట్టకేలకు వేలం పాట నిర్వహించిన అధికారులు.

Share it:

 



మన్యం టివి దుమ్మగూడెం:

దుమ్ముగూడెం మండలం లో ఉన్న పర్ణశాల గ్రామపంచాయతీలో బోటు షికారు అలాగే పార్కింగ్ పాట సంబంధించి వేలం పాట అధికారు నిర్వహించారు. గత రెండు సంవత్సరాలుగా కారోన కష్టకాలంలో ఎటువంటి ఆదాయం లేకుండా పర్ణశాల అభివృద్ధి నోచుకోకుండా ఉన్నటువంటి ఈ సమయంలో ఎట్టకేలకు ఈరోజు వేలంపాట నిర్వహించారు బోటు షికారుపాటను వాగే వెంకటేశ్వరరావు.3,05,000 రూపాయలు పాడి దక్కించుకున్నారు అలానే పార్కింగ్ పాటను సకినం సంతోష్ 3,01,000 పాడి సొంతం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తెల్లం వరలక్ష్మి, ఎంపీడీవో చంద్రమౌళి ,యం పి ఓ ముత్యాలరావ్, ఉప సర్పంచ్ ఖాదర్ బాబు, సెక్రెటరీ ప్రసాద్ రెడ్డి,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: