CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మల్లారం మూలమలుపు.వాహన చోదకులకు యమ లోకం కి దారి.

Share it:

 



తరుచు ప్రమాదాలు జరుగుతున్న నిద్ర మత్తు వీడని ఆర్ అండ్ బీ అధికారులు

మన్యం మనుగడ, పినపాక:ఆ మూల మలువు యమపురికి దారి.తరుచు అనే వాహనాలు ప్రమాదానికి గురవుతున్న మొద్దు నీడ వీడని ఆర్ అండ్ బీ అధికారులు. అదే మల్లారం మూలమలు.వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు,ఏటూరి నాగారం ప్రధాన రహదారి

మల్లారం మూలమలుపు వద్ద మంగళవారం తెల్లవారుజామున 1:30 సమయంలో కారు మలుపు తిరుగుతుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న మట్టి కుప్ప ను ఢీకొని కాలువలోకి దూసుకెళ్లింది.ఈ సంఘటన లోఎవ్వరికీ గాయాలు కాలేదు.అదే ప్రాంతంలో తరుచు ప్రమాదాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం పట్ల వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Share it:

TS

Post A Comment: