మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలం కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ పాఠశాల ఆవరణలో పేరెంట్స్ మీటింగ్ ఈరోజు నిర్వహించడం జరిగింది .ఈ సమావేశంలో పేరెంట్స్ ఏటురునాగారం సోషల్ వెల్ఫేర్ పాఠశాలను మల్లంపల్లి తరలిస్తున్నారని తెలుసుకొనిప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు మీరే మీ అవసర నిమిత్తం కొరకు ఏటూరునాగారం గురుకుల పాఠశాలను మల్లంపల్లి కి తరలిస్తున్నారని ఇకనైనా ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ గురుకుల పాఠశాల విషయంలోతల దూర్చకండి వారి వృత్తిలో ఒకే చోట స్థిరంగా ఉండలని దాన్ని గమనించుకొని తల్లిదండ్రులకు అనుగుణంగా ఉండాలని ఏటూరు నాగారం పరిధిలో ఇంతవరకు గురుకుల పాఠశాల తరతరాల నుండి లేదని వచ్చిన ఈ యొక్క పాఠశాలను ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ వారి స్వార్థం కొరకు వేరే చోటకి తరలించడం మంచిది కాదని ఇప్పటికైనా తెలుసుకోవాలని గురుకుల పాఠశాల అదనపు గదుల కోసం ప్రభుత్వం కేటాయించిన 70 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఇట్టి విషయంలో కాంట్రాక్టర్ ఎవరో తెలుసుకొని భవన నిర్మాణాన్ని సైతం ప్రిన్సిపల్ ఉపాధ్యాయుల బృందం కాంట్రాక్టర్ ని అడ్డుకోవడం జరిగింది అని కాంట్రాక్టర్ వివరణ ఇచ్చారు. సోషల్ వెల్ఫేర్ ఆర్ సి ఓ మేడం కు ఇక్కడ వసతులు సరిగా లేవని పిర్యాదు చేసిన ప్రిన్సిపల్ ఉపాధ్యాయుల బృందం వెంటనే ఆ పిర్యాదు విరమించుకోవాలని పేరెంట్స్ కోరడం జరిగింది.భవన నిర్మాణాన్ని అడ్డుకున్న ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందంపై ప్రభుత్వం తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని పేరెంట్స్ కోరడం జరిగింది. ఇట్టి సమావేశంలో పేరెంట్స్ లంజా పెళ్లి పెద్ద శ్రీను దుర్గ0 నరసింహారావు పూసల నరసింహారావు లంజా పెళ్లి చిన్న శ్రీనివాసు దిగొండ చిరంజీవి బంటు విశ్వనాథన్ జాడి రాంబాబు చెన్నూరి సాంబయ్య సామ మధు ఇట్టి కార్యక్రమంలో తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: