మన్యం టీవీ మంగపేట.
కమలాపురం లో ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ చొరవ తో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కమలాపురం గ్రామానికి చెందిన వెండి అది శేషమ్మ 100000.00 కు లక్ష రూపాయలు మంజూరు అయిన చెక్కును మండల అధ్యక్షులు కుడుములు లక్ష్మీ నారాయణ, గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శి తుక్కాని శ్రీనివాస్ .వీరగోని బాలకృష్ణ
ఆద్వర్యంలో చెక్ పంపిణి చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో జిల్లా నాయకులు పచ్చ శేషగిరిరావు
సొసైటీ డైరెక్టర్ సిద్దంశెట్టి లక్ష్మణ్ రావు ,చల్ల గురుగుల తిరుపతి,, కోడం సత్యనారాయణ ,మోదుగు వలస పురుషోత్తం,,ఆకుల ప్రభాకర్,కసార్ల చంద్రం,యాస నాగేందర్,,యూత్ లీడర్ ఎల్లంకి రాజేష్ పగడాల వెంకటరెడ్డి,, గోపి నాయక్ ,నర్రా వెంకన్న,కదుర్ల మల్లేశ్, మండల మహిళా అధ్యక్షురాలు గోస్కుల లక్ష్మీ , దేవనపల్లి అనురాధ, గ్రామ అధ్యక్షురాలు, పద్మావతి,కార్యదర్శి తిరుపతమ్మ , జన్సీ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: