మన్యం టీవీ ఏటూరు నాగారం
వచ్చే ఏడాది (2022) ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరిగే ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ -గిరిజన జాతర అయిన సమ్మక్క -సారలమ్మ జాతర పనుల పర్యవేక్షణ, సమీక్షలో భాగంగా గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయంలో పూజలు చేసి,అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్,టిఆర్ఎస్ నేతలు గోవింద్ నాయక్,జడ్పీటీసీ భవాని,స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: