మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు లో రేగా సైన్యం సభ్యులు ఎండి.ముజాహిద్ నూతన రెస్టారెంట్ డాడీ కిచెన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్ ను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,పార్టీ నాయకులు, యువజన నాయకులు, బోశెట్టి.రవి ప్రసాద్,కార్యకర్తలు, అభిమానులు మరియు నవీన్ బాబు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: