మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 137 వ ఆవిర్భావ వేడుకలను మండల అధ్యక్షులు అఫ్సర్ ఖాన్ అధ్యక్షతన కన్నాయిగూడెం మండల కేంద్రంలో జెండ ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథులుగా ఎంపీపీ జనగాం సమ్మక్క,జడ్పీటీసీ నామ కరం చంద్ గాంధీ హాజరై మాట్లాడుతూ.దేశానికి స్వాతంత్రం తెచ్చింది, తెలంగాణా ను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని,కాంగ్రెస్ పార్టీ వల్లనే పేదలు సంతోషంగా ఉన్నారని అనేక పథకాలు కాంగ్రెస్ పార్టీ పెట్టింది అని మళ్లీ దేశంలో,రాష్ట్రములో అధికా రంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జాడి రాంబాబు,జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు అబ్బ రమేష్,యూత్ అధ్యక్షులు బొటా నగేష్,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు రాజాబాబు,ఎస్సి సెల్ మండలం అధ్యక్షులు రాంబాబు,ఉప సర్పంచ్ రాంబాబు,నర్సింగరావు,ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షులు పగిడయ్య,ఎస్సి సెల్ ఉపాధ్యక్షులు జాడి వెంకట్, మైముడ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: