ములకలపల్లి:డిసంబర్29(మన్యం మనుగడ )న్యూస్:
అఖిల భారత యువజన సామాఖ్య (ఎఐవైఎఫ్) జిల్లా ఉపాధ్యక్షుడు గా ములకలపల్లి కి చెందిన అనుముల సాయి కిరణ్ ఎన్నికైనట్టు మణుగూరు లో జరిగిన జిల్లా మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షుడు వలి ఖాద్రి ప్రకటించారు.ఈ సందర్భంగా అనుముల సాయి మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యల పై యువజన సమస్యల పై పోరాటాలు సాగిస్తానని,నాకు ఈ బాధ్యత అప్పగించిన సీపీఐ జిల్లా నాయకత్వానికి,ఎఐవైఎఫ్ రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
Post A Comment: