ములకలపల్లి న్యూస్:డిశంబర్28:
మన్యం మనుగడ:
ఎఐసిసి పిలుపు మేరకు మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రేసు పార్టీ అద్యక్షులు ఎనుముల రేవంత రేడ్డి, రాష్ట్ర స్తాయి కాంగ్రేస్ పెద్దల ఆదేశాల మేరకు కాంగ్రేసు పార్టీ వ్యవస్తాపక దినోత్సవాన్ని సన్మానం ములకలపల్లి మండల కేంద్రం లో పార్టీ అధ్యక్షులు పిటేటి నరసింహారావు అధ్యక్షతన జరపటం జరిగింధి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సడియం బక్కులు,మేడిశెట్టి సుర్రయ్య,వనమా వెంకయ్య లకు సన్మానం చేశారు.ఈ కార్యక్రమములో ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి,సభ్యత్వ ఇంచార్జ్ తాండ్ర ప్రభాకర్ రావు, అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోరంపల్లి చెన్నరావు,అశ్వారావు పేట యూత్ కాంగ్రెస్ ఎస్ సి,ఎస్ టి,వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి సుమిత్ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ అచ్చన వెంకటేశ్వర్లు , మైనారిటీ సెల్ అధ్యక్షులు అంజుమ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఖాదర్ బాబా,పాలకుర్తి రత్నభూషణం,కొప్పులరాంబాబు, పుష్పాల హనుమంతరావు,బుగ్గారపు సత్యనారాయణ,సడియం ప్రసాద్,
పార్టీ నాయకులు,మందలోజ్ వెంకటేశ్వర్లు,మేడిశెట్టి సుర్రయ్య, పీడ్యల నాగేశ్వరావు,పాలకుర్తి రవి,కొండ్రు రవి, తాండ్ర శ్రీనివాస రావు,మడివి జానీ,మిరియాల వెంకటేశ్వర్లు,వనమ వెంకటేశ్వర్లు, సడియం వెంకటేశ్వర్లు, సిధన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: