మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని,ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రభ నూతన సంవత్సరం 2022 క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం లో మణుగూరు జడ్పిటిసి పొశం. నరసింహారావు,ఎంపీపీ కారం విజయ కుమారి,పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ, మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు, అశ్వాపురం మండల అధ్యక్షులు కోడి.అమరేందర్, పినపాక నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మిట్టపల్లి సాగర్, పినపాక నియోజకవర్గ ఆంధ్రప్రభ ఇన్ఛార్జి మారుతి శ్రీనివాసరావు,అశ్వాపురం రిపోర్టర్ గోవర్ధన చారి, బూర్గంపాడు రిపోర్టర్ మల్లారెడ్డి,పినపాక రిపోర్టర్ భరత్,మణుగూరు రిపోర్టర్ చిందుకూరి ఏడుకొండలు, నాగరాజు,శ్రీనివాసరావు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: