CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించిన జనం కోసం మనం.

Share it:




మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం అమెర్థ కాలనీకి చెందిన ఇరుగు శ్రీనుకు విషపురుగు కుట్టి చెయ్యి మొత్తం కూళ్లిపోయే స్థితికి చేరి హాస్పిటల్ కి వెళ్లడానికి ఆర్థిక ఇబ్బంది పడుతున్నాడు అని తెలిసి స్పందించిన జనం కోసం మనం స్వచ్ఛంద సంస్థ 5 వేలరూపాయల నగదుతో పాటు 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ గూడూరు కృష్ణారెడ్డి సభ్యులు మైత్రి సుబ్బారెడ్డి, గుంటక శ్రీనివాసరెడ్డి, వారా రామారావు గ్రామస్తులు నజీర్ సోను, మోదుగు వంశీ, ఇరుగు నాగరాజు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: