CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎసంగి ధాన్యం కొనుగోలు చేయాలి-:భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ.

Share it:

     


      

                    మన్యం మనుగడ వాజేడు.              పూసూరు గ్రామ శాఖ బడే బతకయ్య. అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ పార్టీ కార్యదర్శి నల్లే బోయిన .రవీందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంమే ధాన్యం కొనుగోలు చేయాలంటు రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. రాష్ట్ర ప్రభుత్వంమే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వలు అధికారంలో ఉండి ధర్నాలు చేస్తున్నాయి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు ఈ ధర్నాలు, విమర్శలు చూస్తుంటే రైతుల పైన ఏ ప్రభావం చూపకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ0 సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, రైతులకు హామీ ఇచ్చిన రుణమాఫీ లక్ష రూపాయలు మాఫీ చేయాలని, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని , ప్రభుత్వానికి గుర్తుచేశారు, ఈ కార్యక్రమంలో బడే.నరసయ్య. బడే సాంబశివరావు .ప్రసాద్  నల్లే బోయిన.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: