CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వేగవంతమైన పోడు దరఖాస్తుల స్వీకరణ.

Share it:

 


 గుండాల నవంబర్  16 (మన్యం మనుగడ) ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు జారీ చేస్తామని వాటికి దరఖాస్తు చేసుకోవాలని సూచించిన నాటినుండి  మండలంలో  అన్ని పంచాయతీ లోని గ్రామాల్లో దరఖాస్తుల ప్రక్రియ ను అధికారులు వేగవంతం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో పట్టాల కోసం దరఖాస్తులను అధికారులు తీసుకున్నారు. ఈనెల 18వ తారీకు లోపు  పోడు రైతులందరూ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సురేష్ ,  బీట్ ఆఫీసర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: