మన్యం మనుగడ/ప్రతినిధి:ములకలపల్లి:(నవంబర్08):
తెలంగాణపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్బంగా ములకలపల్లి మెయిన్ సెంటర్ లో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు.అనంతరం స్థానిక ప్రభుత్వ ఆశుపత్రిలో 50 మంది గర్భిణీలకు పాలు, పండ్లు, బ్రేడ్ పాకెట్స్ పంపిణి చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమం లో ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెటేటి నరసింహరావు,అశ్వారావుపేట నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోరంపల్లి చెన్నారావు,సీనియర్ నాయకులు డాక్టర్ గోపి,మేడిశెట్టి సూరయ్య,షేక్ ఖాదర్ బాబు,బుగ్గరాపు సత్యనారాయణ,పాలకుర్తి రవి,ఎండీ జాహిర్,పువ్వాళ రమేష్,పెండల నాగు,వాడే వీరాస్వామి,శెట్టిపల్లి సుధాకర్, కుందావరపు రాంబ్రాహ్మమ్మం,బండి సత్యనారాయణ రెడ్డి,నారటి వెంకన్న, వనమా ఇస్సుబాబు,బోట్ల శివయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: