మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన పూజారి సుధాకర్ ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు గత నాలుగు రోజుల క్రితం నుండి కనిపించకుండా పోయాడు కన్పించకుండా పోయిన సుధాకర్ గురువారం బుచ్చంపేట నర్సాయిగూడెం మధ్యలో ఉన్న అడవిలో ఉరి వేసు కొని ఉన్నట్టు బాలన్న గూడెంకు చెందిన పశువుల కాపరులకు కనిపించడంతో వెంటనే వారు బుచ్చంపేట గ్రామస్తులకు తెలి యజేయగా ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్న వ్యక్తి పూజారి సుధాకర్ గా వారు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: