మన్యం మనుగడ వాజేడు.
భీమదేవర కొండ అమరవీరులకు జోహార్లు అంటూ పట్టపగలే వాల్ పోస్టర్లు అంటించిన మావోయిస్టులు..
ములుగు జిల్లా వెంకటాపురం మండలం విజయపూరి కాలనీ గ్రామ సమీపంలోని భద్రాచలం-వెంకటాపురం జాతీయ ప్రదాన రహదారిపై వెలిసిన మావోయిస్టుల వాల్ పోస్టర్లు లేఖలు అతికించారు.
Post A Comment: