CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సారథ్యంలో సోషల్ మీడియా ద్వారా పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తాం

Share it:

  


 గుండాల /ఆళ్ల పల్లి నవంబర్ 15 (మన్యం మనుగడ) రేగా సారధ్యంలో సోషల్ మీడియా ద్వారా పార్టీ ఎదుగుదలకు  కృషి చేస్తానని సోషల్ మీడియా ఆళ్ల పల్లి మండల అధ్యక్షులు కంచర్ల సందీప్  సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ  కార్యకలాపాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యేవిధంగా నా వంతు బాధ్యతను నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నాయకత్వంలో నియోజకవర్గంలో పార్టీ దూసుకుపోతుంది అన్నారు. 2023  జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు


Share it:

TS

Post A Comment: