మన్యం టీవీ ఏటూరు నాగారం
హైదరాబాద్ లో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా ను కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా ములుగు నియోజక వర్గంలోని ఐటిడిఏ ద్వారా మారుమూల గ్రామాల్లో అభివృద్ది చేసుటకు గాను ప్రత్యేక చోరువ చూపాలని ఏజెన్సీ గ్రామాలలో రోడ్లు నిర్మించుటకు నిధులు మంజూరు చేయాలని అదే విధంగా రాబోయే రోజుల్లో జరిగే శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఆదివాసులు నిర్వహించే వేల్పుల పండగకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సీతక్క లేఖ లో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మునెంద్ర తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: