మన్యం టీవీ దుమ్ముగూడెం: పర్ణశాల పంచాయతీ పరిధిలో పెద్ద బండిరేవు గ్రామం మంగలి గూడెం గుంపులో అగ్నిప్రమాదంలో నూప సీతయ్య ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగా జరిగింది అందరూ నిరుపేద కుటుంబం వాళ్లే కావడంతో రెక్కడితే గాని డొక్కాడని పరిస్థితి విళ్ళది. ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో స్థానిక సర్పంచ్ వరలక్ష్మి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి వారికి మనో ధైర్యం చెప్పడం జరిగింది వీరికి ఎవరైనా దాతలు ఉంటే వారికి సహాయ సహకారాలు అందించాలని సర్పంచ్ కోరారు
Post A Comment: