మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భూర్గంపహాడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని.బాబురావు చెల్లి సుమలత వెడ్స్ తిరుపతి రావు వివాహం అయినందున గురువారం వారి నివాసం వెళ్లి, నూతన వధువరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా. కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నరసింహారావు పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వర రావు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని.బాబురావు,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, నాయకులు హబీబ్, ముద్దంగుల.కృష్ణ,స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపారు.
Post A Comment: