మన్యం టివి మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మరియు పినపాక నియోజకవర్గ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ సందర్భంగా పవిత్ర కార్తీక మాసంలో జరిగే దీపోత్సవం తో ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పొంది,ప్రజలందరికి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆ పరమేశ్వరుని ప్రార్థించారు.
Post A Comment: