మన్యం టీవి, కరకగూడెం:కరకగూడెం మండల కేంద్రంలో
పూజారి వారి పెళ్లి కార్యక్రమానికి హాజరై లక్ష్మి ,నరేష్ వధూవరులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య ,ప్రధాన కార్యదర్శి బుడగం రాము,మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేగా సత్యనారాయణ, అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,రామలింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: