మన్యం టీవీ మంగపేట.
ఆపద సమయంలో ధైర్యంగా ఉండాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు మంగళవారం మండలంలోని అకినేపల్లి మల్లారం లో ఇటీవల మృతి చెందిన రూపా నాగమణి బొడ్డు జగదీష్ కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అకీనేపల్లి మల్లారం టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు రూప భద్రయ్య సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొడ్డు ప్రభాకర్ లక్కీ వెంకన్న నాసిరెడ్డి నాగిరెడ్డి దూలిపాల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: