మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరునాగారం మండలం కేంద్రంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకపౌర్ణమి సందర్భంగా సీఐ కిరణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే జ్వాలాతోరణమహోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ జ్వాలాతోరణం జరిగేటప్పుడు శివాలయం కమిటీ చైర్మన్ తాడురి రఘు,డైరెక్టర్లు బట్టు తిరుపతి వారికి జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయం అర్చకులు కోసుగంటి రాజుకుమార్,కోసుగంటి భరత్,పాలకుర్తి పాపయ్య స్వామి,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: