మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని గంపోనిగూడెంలో బుధవారం నాడు తెల్లవారు జామున గంపోని గూడెంలో జరిగిన ఓ పెళ్లికి కిరాయికి తీసుకోని వచ్చిన వారి కారును గుర్తు తెలియని వారు కారు పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.కారుకు నిప్పు పెట్టడంతో కారు కొంత మేరకు దగ్దమైందని స్థానికులు తెలి పారు.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: