మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లోని లింగా పూర్ గ్రామములోని నంది పాడు గోత్తి కోయగూడెం లోని 25 కుటుంబాలకు హన్మకొండ కు చెందిన మహేష్,జపాల్ రెడ్డి,రాజేందర్,శ్రీనివాస్ ల సహకారం దుప్పట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,వెంకటాపూర్ మండల అధ్యక్షుడు చెన్నోజూ సూర్య నారాయణ,ములుగు మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,
ఎస్సీ,ఎస్టీ,యూత్,మండల అధ్యక్షులు మైస ప్రభాకర్,మూడు విరేశ్ నాయక్,జాటోత్ గణేష్
కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జంగిలి రవి,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,పాలం పేట గ్రామ కమిటీ అధ్యక్షులు నాగరాజు,మేడం రమణ కర్,మామిడి శెట్టి కోటి,రాములు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: