మన్యం మనుగడ, పినపాక: పినపాక మండల
ఆర్ఎంపిల సంఘం ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏడూళ్ల బయ్యారం సీఐ రాజగోపాల్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో లో ఆర్ఎంపీలు శ్రీరామ్, రవిశేఖర్ వర్మ, శివశంకర్, నరసింహారావు, వెంకన్న, వెంకట్ నారాయణ ,చారి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: