మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ప్రముఖ వైద్యులు డా.శశిధర్ 42వ పుట్టినరోజు సందర్భంగా,శ్రీ కాళీమాత అయ్యప్ప పీఠం లో గురువారం అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అన్నదాన కార్యక్రమ లో మణుగూరు పట్టణంలో ఉన్న అయ్యప్ప స్వాములు సుమారు ఒక 200 మంది పాల్గొన్నారు.
Post A Comment: