మన్యం టీవీ, అశ్వాపురం: ఈరోజు అశ్వాపురం మండలం లోని చింత్రియాల గ్రామంలో శనీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అశ్వపురం జెడ్ పి టి సి సూది రెడ్డి సులక్షణ గోపిరెడ్డి. ఈ కార్యక్రమంలో గోగినేని వాసంతి, ఎక్కటి సత్యనారాయణరెడ్డి, పుల్లారెడ్డి , పున్నారెడ్డి, తోట అక్కి శెట్టి, శ్రీను, కోటేరు కేశవ రెడ్డి, పిట్ట శ్రీను, కాట్రాజ్ కొండలరావు, వి ఆర్ ఓ ప్రసాద్, మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Post A Comment: