CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అఖిల భారత యాదవ మహాసభ న్యాయవాదుల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గా పులుసు తరుణీ

Share it:

 



అఖిల భారత యాదవ మహాసభ న్యాయవాదుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట యాదవ్ అధ్యక్షతన ఆదివారం హైదరాబాదులో జరిగిన మహాసభలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కు చెందిన ప్రముఖ న్యాయవాది పులుసు తరుణి గారిని శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆమెను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ అఖిల భారత యాదవ మహాసభ న్యాయవాదుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకంతో అఖిల భారత యాదవ మహాసభ అనుబంధ సంఘమైన న్యాయవాదుల సంఘంలో తనకు బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు యాదవుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు

Share it:

TELANGANA

Post A Comment: